నెల్లూరు: నగరంలో పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి NIA సోదాలు కొనసాగుతున్నాయి..మావోయిస్టుల సంఘాలతో సంబంధాలు వున్నట్లుగా సమాచారంపై దేశా వ్యాప్తంగా వివిధ రాష్ట్రల్లో 60 ప్రదేశాల్లో NIA అధికారులు సంబంధిత వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు..ఇందులో బాగంగా నగరంలోని ఫతేఖాన్ పేట రైతు బజార్ పక్క వీధిలో నివసిస్తున్న చైతన్య మహిళా సంఘం నేతలు అన్నపూర్ణ,, అనూష నివాసల్లో NIA అధికారుల సోదాలు నిర్వహించారు..అలాగే APCLC నెల్లూరుజిల్లా అధ్యక్షడు ఎల్లంకి.వెంకటేశ్వర్లు ఇంటిలో అధికారులు తనిఖీలు చేశారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.