AMARAVATHIDEVOTIONAL

మార్చి 27న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల: తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను మార్చి 27వ తేదీన ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీడీపీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *