నెల్లూరు: జోయాలుక్కాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్ తమ గ్రూప్ విస్తరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు, గోమతి నగర్ లో తమ రెండవ షోరూంను బుధవారం హీరోయిన్ mirnaa ప్రారంభించింది..ఈ సందర్భంగా, జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్,,M.D జోయ్ ఆలుక్కాస్ మాట్లాడుతూ “నెల్లూరు మాకు ఎంతో విజయవంతమైన పట్టణం అని,,మా షోరూం ఈ పట్టణంలోని జ్యువెలరీ ప్రేమికుల్లో దిగ్గజ హోదాను అందిస్తోందన్నారు.. నెల్లూరులో పెరుగుతున్న సంపన్నులకు,ప్రపంచ స్థాయికి చెందిన జ్యువెలరీ డిజైన్స్ అందుబాటులో తీసుకుని వచ్చేందుకు రెండవ షోరూం ప్రారంభించామన్నారు.. కొత్త జ్యువెలరీ షోరూం డిజైన్ లో ఎంతో విభిన్నమైన వినియోగదారుల కోసం సరికొత్త అంతర్జాతీయ ప్రామాణాలను,,వివిధ డిజైన్ నగలను అందుబాటులోకి వుంచింది.. కస్టమర్ సేవలు అందించడానికి, బీమా,,బైబ్యాక్ హామీలు వంటి ఎన్నో ఆడ్-ఆన్స్ గ్రూప్ లో వున్నాయి..ఈ ఎన్నో ఆడ్-ఆన్స్ జోయాలుక్కాస్ గ్రూప్ కు సంబంధించిన ఏ షోరూమ్ అయిన షాపింగ్ చేసినప్పుడు లభించేలా చర్యలు తీసుకుంది..ఈ సదుపాయం అన్ని జ్యువెలరీల పై లభ్యం మరియు ఈ ఆఫర్ 25 ఫిబ్రవరి ’24 వరకు అందుబాటులో ఉంటుంది.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.