అమరావతి: నాకు ఎవరూ అండ లేరు అని అందరూ భావిస్తుంటున్నారని,, ఇప్పుడు టీడీపీ,, జనసేన అండగా ఉన్నాయని, తనకు ఎలాంటి భయమూ లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు..మంగళవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యారు..అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్కు ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని చెప్పారు..రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు మూలంమైన జగన్ను సాగనంపాలని పిలుపునిచ్చారు..పవన్కల్యాణ్ను కూడా హామీ ఇచ్చారని,,తనకు ఇక నుంచి ఎలాంటి భయం లేదని, ఇటు ప్రజాక్షేత్రంలో, అటు చట్టసభల్లో ఉంటానని స్పష్టం చేశారు..అయితే ఏ సభకు పోటీ చేయాలి అనేది త్వరలోనే తెలుస్తుందన్నారు..తన ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ను రమ్మని అడిగినట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు..ఇందుకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు..తన విజయానికి సహకరించిం, ప్రచారం చేస్తానని పవన్ హామీ ఇచ్చారని రఘురామకృష్ణరాజు వెల్లడించారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.