HYDERABAD

వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ  

హైదరాబాద్: తెలంగాణలో YSRTP స్థాపించి,పాదయాత్రలు చేస్తున్న అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఫోన్ చేసి పరామర్శించారు.తెలంగాణలో ఇటీవల జరిగిన ఘటనలకు ఆయన సానుభూతి తెలిపారు. ఢిల్లీకి రావాలంటూ సూచించారు.ఒక మహిళని చూడకుండా,, కారులో ఉండగానే తీసుకువెళ్లడం అనేది దారుణమని అన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.టీవీలో ఆ సంఘటనను చూసి చాలా బాధపడ్డానని, ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని ప్రధాని మోదీ వ్యాఖ్యనించారు.షర్మిలతో ప్రధాని సుమారు 10 నిముషాలు మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *