హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్(53) కన్నుమూశారు..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు..యూట్యూబ్ లో ప్రముఖలుగా వున్న కొంతమందితో కలిసి ఆయన విజయనగరంలోని ఓ ఫాంహౌస్ లో షూటింగ్ చేశారు..విజయనగరం నుంచి హైదరాబాద్ వస్తుండగా.. సన్ స్ట్రోక్ తగిలినట్లుగా తెలుస్తోంది..దీంతో రక్త విరోచనాలు కావడంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.. కొరియోగ్రాఫర్ గా దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న రాకేష్ మాస్టార్,, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటున్నారు..ఈయన స్వస్థలం తిరుపతి.. 1968లో జన్మించారు..అసలు పేరు ఎస్.రామారావు..హైదరాబాద్ లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు..అటు తరువాత డాన్స్ మాస్టర్ గా కెరీర్ ఆరంభించారు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్,,మరికొందరు ఈయన శిష్యూలే.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.