x
Close
DEVOTIONAL NATIONAL

దేశ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

దేశ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
  • PublishedAugust 31, 2022

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,దేశ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు..విఘ్నాలను తప్పించి,,మనం చేసే కార్యం సిద్దించేందుకు గణేశుడిని మనం ఎల్లప్పుడూ నమస్కరిస్తాం,పూజిస్తాము.గణేశుడి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.గణేష్ చతుర్థి శుభాకాంక్షలు’ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. గణపతి బప్పా మోర్యా అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *