హైదరాబాద్: 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ శరవేగంగా తెరకెక్కిస్తున్న విషయం విదితమే..పుష్ప చిత్రం సృష్టించిన సంచలనం కారణంగా ‘పుష్ప 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు..ప్రక్షకులు అంచనాలు తగ్గట్టుగా సుకుమార్ సినిమాను ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా చిత్రికరిస్తుస్తున్నాడు.. ఇటీవల పుష్ప సీక్వెల్ కు సంబంధించి విడుదలైన టీజర్ సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది..పుష్ప2-ది రూల్ విడుదల తేదీన చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా ప్రకటిస్తూ,,2024 ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది..పుష్ప2-ది రూల్ చూడాలాంటే 11 నెలలు అగక తప్పదు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.