రూ.3.4 కోట్లకు క్రికెటర్ స్మృతి మంధానను దక్కించుకున్న ఆర్సీబీ
అమరావతి: తొలి విమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) నిర్వహణ కోసం సోమవారం ముంబైలో వేలం జరుగుతోంది..పురుషుల ఐపీఎల్ వంటి T20 టోర్నమెంట్ ఇది. BCCI తెలిపిన వివరాల ప్రకారం..246 మంది దేశీయ క్రికెటర్లు,,163 మంది విదేశీ క్రికెటర్లతో కలుపుకుని మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకునే అవకాశం ఉంది.. భారత క్రికెటర్ స్మృతి మంధానను ఆర్సీబీ రూ.3.4 కోట్లకు దక్కించుకుంది. నటాలీ సివర్ ను ముంబై జట్టు రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె ఇంగ్లండ్ బ్యాటర్..ఆక్షన్ ఇంకా కొనసాగుతొంది..పూర్తి స్థాయి వివరాలు అందాల్సి వుంది..