అమరావతిం మధ్యప్రదేశ్ కట్నిలో రెవెన్యూశాఖ అధికారి రూ.5వేల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త స్పెషల్ పోలీసులు అతన్ని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు..పట్వారి గజేంద్ర సింగ్,, తన ప్రైవేటు ఆఫీసులో ఓ వ్యక్తితి నుంచి 5 వేలరూపాయలు లంచం తీసుకున్నాడు..రూ.500 నోట్లు 10 ఉన్నాయి..పోలీసుల్ని చూడగానే అతను తన వద్ద ఉన్న 10 నోట్లను నమిలి మింగేశాడు..పట్వారి గజేంద్ర, లంచం తీసుకున్నట్లు ఎస్పీ సంజయ్ సాహూ తెలిపారు..బార్కేడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ట్రాప్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.. ప్రస్తుతం గజేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని,,క్షేమంగా ఉన్నట్లు తెలిపారు..ఈ సంఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.