సమయపుర శక్తి స్వరూపిణీ
అమరావతి: తల్లులందరికీ తల్లి, సమయపుర శక్తి స్వరూపిణీ, తన భక్తుల హృదయపూర్వక ప్రార్థనలను నెరవేర్చే చాలా శక్తివంతమైన దేవత. చాలా కొన్ని దేవాలయాలలో మాత్రమే, మీరు ఆలయ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవతను చూడగలరు.అలాంటి దేవాలయల్లో మరియమ్మన్ దేవాలయం ఒకటి.. సమయపురం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం. ప్రధాన దేవత, సమయపురాతల్ లేదా మరియమ్మన్, అత్యున్నతమైన మాతృ దేవత దుర్గా లేక మహా కాళి లేదా ఆదిశక్తి వెలసిన పుణ్యక్షేత్రం..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.