AMARAVATHI

శనివారం మధ్యహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్డ్ శనివారం మధ్యహ్నం 3 గంటలకు విడదల చేయనున్నట్లు ఎలక్షన్స్ కమీషన్ ఆఫ్ ఇండియా ప్రకటన విడదల చేసింది..తొలుత భావించినట్లు మార్చి 15వ తేదిన  ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల చేయాల్సి వుండగా,,కమీషన్ మెంబర్ల అయిన కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ రాజీనామా చేశారు..ధింతో ఇద్దరు కొత్త కమీషనర్లను హైపవర్ కమిటీ ఎంపిక చేసింది..వారి నియమకాన్ని రాష్ట్రపతి అమోదించడంతో,,కొత్త కమీషనర్లతో సమావేశంమైన అనంతరం ప్రధాన  ఎన్నికల కమీషనర్,ప్రకటన విడుదల చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

రేవ్ పార్టీకి రింగ్ మాస్టారు కాకాణి-సోమిరెడ్డి

అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్‌ లో జరిగిన రేవ్ పార్టీలో…

2 hours ago

ఎన్నికల ప్రవర్తననియమావళి ఉల్లంఘన జరగకుండా చూడాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…

2 hours ago

ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు-DRO

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…

2 hours ago

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

1 day ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

1 day ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

1 day ago

This website uses cookies.