AMARAVATHIEDUCATION JOBS

ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో సంస్కరణల్లో బాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది.ఈ మేరకు శనివారం కీలక ఉత్తర్వులను జారీ చేసింది.2023-24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు రెండు సెమిస్టర్లు ఉండనుండగా, 2024-25 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో రెండు సెమిస్టర్‌ల విధానం అమలు కానుంది. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్లకు సంబంధించిన పుస్తకాలను జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్ధులకు పంపిణీ చేయనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *