జాతలు ఎప్పటి నుంచి చెపుతున్నవు ఆదాల ?-శ్రీధర్ రెడ్డి
నెల్లూరు: గత ఎన్నికల్లో టీడీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మేల్యే అభ్యర్దిగా బి ఫారమ్ తీసుకుని,ప్రచారం చేస్తు,ఫోన్ మేసేజ్ రాగానే,జగన్ రెడ్డి వద్దకు పరుగో పరుగు అంటూ వెళ్లిన వ్యక్తి ఆదాల.ప్రభాకర్ రెడ్డి నా గురించి మాట్లాడుతున్నడంటే అంటూ పై విధంగా ఎద్దేవ చేశారు వైసీపీ నెల్లూరు రూరల్ రెబల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి.గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ మేయర్,కార్పొరేటర్లు,ఇతర సభ్యులు కలసి 11 మంది నాతో వస్తున్నందుకు ధన్యవాదలన్నారు.