x
Close
SPORTS

సింగపూర్‌ ఓపెన్‌ 2022 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఫైనల్స్ కు చేరుకున్న సింధు

సింగపూర్‌ ఓపెన్‌ 2022 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఫైనల్స్ కు చేరుకున్న సింధు
  • PublishedJuly 16, 2022

అమరావతి: సింగపూర్‌ ఓపెన్‌ 2022 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు వరుస విజయాలతో దూసుకుపోతుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి,, వరల్డ్‌ 38వ ర్యాంకర్‌ సయినా కవకామిపై 21-15, 21-7తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది..తొలి సెట్‌ నుంచే ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం సాధించిన సింధు,,,కేవలం 32 నిమిషాల్లోనే గేమ్‌ను ముగించింది. సింగపూర్‌ ఓపెన్‌ గెలిచి తొలి సూపర్‌ 500 టైటిల్‌ సాధించాలని పట్టుదలతో వున్నది..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.