x
Close
INTERNATIONAL SPORTS

సింగపూర్ సూపర్ 500 ట్రోఫీలో విజేతగా నిలిచిన సింధు

సింగపూర్ సూపర్ 500 ట్రోఫీలో విజేతగా నిలిచిన సింధు
  • PublishedJuly 17, 2022

అమరావతి: పీవీ సింధు సింగపూర్ వేదికగా జరిగిన సింగపూర్ సూపర్ 500 ట్రోఫీలో 2022 విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది..ఆదివారం జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్ లో చైనా ప్లేయర్ వాంగ్ జి యిని 21,9, 11,21, 21,15 తేడాతో ఓడించింది.. 58 నిమిషాల పాటు సాగిన ఈ ఫైనల్ పోరులో ప్రత్యర్థిని ఓడించిన సింధు చాంపియన్ గా నిలిచింది..2022 సీజన్ లో మొదటి సారి  పీవీ సింధు సూపర్ 500 టైటిల్ గెలిచింది..కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్‌లలో గెలిచిన తర్వాత  2022లో సింధుకు ఇది మూడో టైటిల్..  

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.