DISTRICTSPOLITICS

రాజకీయాల్లో వచ్చి ఆస్తులు అమ్ముకున్నమని కొంత మంది చెబుతారు-శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: రాజకీయాల్లో వచ్చి ఆస్తులు అమ్ముకున్నమని కొంత మంది చెబుతారు వుంటారు,,కాని నేను అలా ఆస్తులు అమ్ముకోలేదు ? ఎందుకంటే మా తండ్రి నాకు ఆస్తులు ఏమి ఇవ్వలేదని వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మేల్యే కొటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యనించారు.శనివారం రూరల్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ఒక సమావేశంలో అయన మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *