x
Close
NATIONAL

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో,సత్య.నాదెళ్ల ప్రత్యేకంగా సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో,సత్య.నాదెళ్ల ప్రత్యేకంగా సమావేశం
  • PublishedJanuary 5, 2023

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌,, CEO సత్య.నాదెళ్ల గురువారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు..ఈ సందర్భంలో ప్రధాని మోడీ,,సత్య నాదెళ్లలు డిజిటల్ ఇండియా,, సాంకేతికతతో కూడిన సమగ్రాభివ‌ృద్ధిపై చర్చించారు..ఈ విషయమై ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు.. చాలా మంచి సమావేశం జరిగిందని,,డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిరమైన,, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ప్రధాని మోడీ ప్రభుత్వం, లోతైన దృష్టిని చూడటం స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు..డిజిటల్ ఇండియా విజన్‌ని గ్రహించి ప్రపంచానికి వెలుగుగా భారతదేశానికి సహాయం చేయడానికి తాము ఎదురు చూస్తున్నామమని వెల్లడించారు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.