శ్రీకాళహస్తి: దక్షిణా కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రం.. శివరాత్రి శోభను సంతరించుకుంది..శనివారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని, ఆలయాన్ని సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలతో,, వివిధ రకాల పండ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు..నేటి నుంచే భక్తులు శ్రీ కాళహస్తి దేవస్థానంనందు జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని దర్శించుకుంటూ, శోభాయమానంగా ముస్తాబైన ఆలయంను భక్తులు ధర్శించుకుంటున్నారు..
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.