అమరావతి: ఈ వేసవిలో మార్చి నుంచే 40 డిగ్రీలతో సూర్యుడి ప్రతాపం తారాస్థాయిలో వుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎం.డి కూర్మనాద్ తెలిపారు.. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత ప్రభావం చూపనున్నయన్నారు.. వేడిగాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం వుందని,, ఎండలపై సమాచారంకు టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 ఏర్పాటు చేయడం జరిగదిందన్నారు..వేసవి తీవ్ర గురించి సెల్ ఫోన్లకు వడగాల్పుల హెచ్చరిక సందేశాలు పంపిస్తామని వెల్లడించారు..కర్నూలు,,అనంతపురం,,సత్యసాయి,,కడప జిల్లాలో తీవ్రంగానూ,అల్లూరు,కోనసీమ,,విశాఖ,,ప్రకాశం,, నెల్లూరు,,విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఆవకాశం వుందని తెలిపారు..గత సంవత్సరం వేసవి కాలంలో గరిష్టంగా 48.6 డీగ్రిల అథ్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిందని అయన వెల్లడించారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.