Mulayamsingh Yadav is critically ill-treated in the critical care unit-amaravathi news.

NATIONAL

ములాయంసింగ్‌ యాదవ్‌ తీవ్ర అస్వస్థత-క్రిటికల్ కేర్ యూనిట్ లో చికిత్స

అమరావతి: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌(82) ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా వుంది. ప్రస్తుతం ఆయన క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో ఉన్నారని..

Read More