అమరావతి: జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు..బారాముల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గురువారం వేకువజామున భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి..భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో, భద్రతా బలగాలు ఎధురు కాల్లులతో సమాధానం ఇచ్చారు..ఈ కాల్పుల్లో లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులు హతం అయ్యారని Additional Director General of Police విజయ్ కుమార్ తెలిపారు..షోపియాన్ జిల్లాకు చెందిన షకీర్ మాజిద్ నాజర్, హానన్ అహ్మద్లు ఈ సంవత్సరం మార్చి నెలలోనే వీరిద్దరు ఉగ్రవాద సంస్థలో చేరినట్లు గుర్తించామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు..సంఘటనా స్థలంలో ఏకే 47 రైఫిల్, పిస్తోల్, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
This website uses cookies.