DISTRICTS

ప్రాంరంభమైన రొట్టెల పండుగ-స్వర్ణలా చెరువు వద్ద భక్తుల సందడి

నెల్లూరుం బారాషాహిద్ దర్గా వద్ద ఈ నెల 9 నుంచి 13వ తేది వరకు జరగే రొట్టెల పండుగ మంగళవారం ప్రారంభంమైంది..సుదీర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు కోరికలు తీరాలంటూ రొట్టెలను పట్టుకునే వారు ఒక వైపు కొరికల తీరడంతో రొట్టెలను వదిలే వారు మరో వైపు..స్వర్ణలా చెరువులో రొట్టెలను మర్చుకునేవారితో ఆ ప్రాంతం అంత కోలహలంగా మారింది..భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా రూరల్ ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి,,మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డిలు జిల్లా కలెక్టర్,ఎస్పీ,,నగరపాలకు సంస్థ కమీషనర్ లతో కలసి ఏర్పాట్లను సమన్వపర్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *