DISTRICTS

రాష్ట్రంలో IASల పని తీరు దిగతుడుపుగా వుంది-చింతా.మోహన్

నెల్లూరు: రాష్ట్రంలో IASల పని తీరు దారుణంగా వుందని,S.R శంకరన్ లాంటి IASలు ఒక్కరు కూడా కన్పిచడంలేదని,,ఇందుకు నిదర్శనం అమరావతిలో కార్యాలయంకు IAS రావడం లేదని మాజీ ఎం.పి చింతా.మోహన్ అరోపించారు.గురువారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *