బీఫారమ్ల పంపిణీ..
అమరావతి: తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే పార్లమెంట్,,అసెంబ్లీ అభ్యర్థులకు టీడీపీ అధినేత నారా.చంద్రబాబు నాయుడు ఆదివారం B forms అందజేశారు..అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.. ఉండవల్లిలోని చంద్రబాబునివాసంలో బీఫారమ్ల పంపిణీ ప్రక్రియ సందడి వాతావరణంలో సాగింది..ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ B ఫాం తీసుకున్న ప్రతి అభ్యర్థి ఈ ఎన్నికల్లో గెలిచి రావాలని ఆశీర్వదించారు.. ఏపీకి ఏం చేశాడో చెప్పుకోలేకే సీఎం జగన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.. పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు..మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయాలన్నారు..ప్రచారానికి ఇంకా 20 రోజులే ఉందని,,రాక్షసులతో యుద్ధం చేస్తున్నా సంగతి గుర్తుంచుకుని దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలని అభ్యర్థులను దీవించారు..ప్రజలు గెలవాలి… రాష్ట్రం నిలవాలన్నదే మన నినాదమని అన్నారు..తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి నేతల మధ్య సమన్వయంతో ఓటు బదిలీ జరగాలని అన్నారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.