తిరుమల: మంగళవారం ఉదయం ప్రాతఃకాల సమయంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు..అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు..ఈ సందర్బంలో అయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖసంతోషలతో వుండాలని తిరుమల బాలాజీ కోరుకున్నట్లు తెలిపారు..ప్రధాని మోదీ సారధ్యంలో భారత్ వేగంగా అభివృద్ది వైపు పరుగులు తీస్తొందన్నారు..నేటి తరం యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా,,వారే స్వంతంగా (అంకుర సంస్థలు) స్టార్టప్స్ ప్రారంభించడం అభినందనీయమన్నారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.