DISTRICTSTECHNOLOGY

నెల్లూరుకు చేరుకున్న వందేభారత్ సెమీస్పీడ్ ట్రైయిన్

నెల్లూరు: తొలిసారి నెల్లూరు స్టేషన్ అగనున్న వందేభారత్ సెమీస్పీడ్ ట్రైయిన్ కోసం 100ల సంఖ్యలో నగర వాసులు సాయంత్రం నుంచి స్టేషన్ ప్లాట్ ఫామ్ పై వేచిచూశారు.శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సికింద్రబాద్ లో వందేభారత్ సెమీస్పీడ్ ట్రైయిన్ కు జెండా ప్రారంభించిన అనంతరం సదరు ట్రైయిన్ దాదాపు చాలా స్టేషన్స్ అగుతూ నెల్లూరుకు సాయంత్రం 7.10 రావల్సి వుండగా 8.10 గంటలకు చేరుకుంది..5 నిమిషాల పాటు అగిన అనంతరం తిరుపతికి బయదేరింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *