నెల్లూరు: వైసీపీ ఎం.పి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సోమవారం మాజీ మంత్రి, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్ధుల్ అజీజ్లతో భేటీ అయ్యారు..నెల్లూరు నగరంలోని నారాయణ నివాసంకు చేరుకొన్నవీపీఆర్కి నారాయణ, అజీజ్లు పుష్పగుచ్చతో స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురు సమావేశం అయ్యారు.పలు విషయాలపై సుదర్ఘగంగా చర్చించారు..ఈ సమావేశంలో వైసీపీ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.