అమరావతి: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరిస్తూ సాంకేతికంగా తాము అణ్వాయుధ యుద్ధానికి సిద్దంగా ఉన్నామన్నారు.. ఒకవేళ ఉక్రెయిన్కు అమెరికా తమ దళాలను పంపిస్తే,, యుద్ధం మరింత జఠిలం అవుతుందని హెచ్చరించారు..రోసియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు..అణ్వాయుధం వాడాల్సిన పరిస్థితి ప్రస్తుతనికి లేదు అయితే మిలిటరీ కోణంలో ఆలోచిస్తే తాము ఇందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు..ఒకవేళ అమెరికా న్యూక్లియర్ టెస్టింగ్ చేపడితే,, అప్పుడు తాము కూడా ఆ పరీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ తెలిపారు.. ఉక్రెయిన్ యుద్ధంలో మానవ హనన ఆయుధాలను ఇప్పటి వరకు వినియోగించలేదని పుతిన్ స్పష్టం చేశారు..అణ్వాయుధాలు తమ వద్ద వున్నప్పటికి వాటి వినియోగించేందుకు కొన్ని సిద్ధాంతాలు,,పరిస్థితులు వుంటాయన్నారు..రష్యా సార్వభౌమత్వానికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే అప్పుడు తప్పకుండా అణ్వాయుధాలను ఉపయోగిస్తామని తెలిపారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.