DISTRICTSPOLITICS

పేదలకు అందాల్సిన ప్రతి గింజా అందేవరకు పోరాడుతాం-అజీజ్

నెల్లూరు: ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెల వరకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయమంటే గత ఐదు నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకుండా ఆపేసిందని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ అన్నారు.సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారినీ కలిసి వినతిపత్రం అందజేశారు..అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *