x
Close
DISTRICTS POLITICS

పేదలకు అందాల్సిన ప్రతి గింజా అందేవరకు పోరాడుతాం-అజీజ్

పేదలకు అందాల్సిన ప్రతి గింజా అందేవరకు పోరాడుతాం-అజీజ్
  • PublishedAugust 1, 2022

నెల్లూరు: ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెల వరకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయమంటే గత ఐదు నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకుండా ఆపేసిందని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ అన్నారు.సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారినీ కలిసి వినతిపత్రం అందజేశారు..అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.