నెల్లూరు: ఎంతసేపటికి అనిల్ ఏం చేశాడు అంటు ఏడవడం కాదు,నగరంను అభివృద్ది చేయడంలో 5 సంవత్సరాల్లో మీరు ఏం పీకేరు అంటు సీటీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ ప్రతిపక్షపార్టీలపైన విరుచుకు పడ్డారు.శనివారం రామలింగాపురం ఓవర్ బ్రిడ్జీ ప్రాంతంలో జరుగుతున్న పనులు పరిశీలించిన అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.