శ్రీధర్ రెడ్డి,టీడీపీ,బీజెపీ లేక జనసేనలో చేరుతారా అనేది?- కప్పిర శ్రీనివాసులు
గజ్జి కుక్కలతో మాట్లాడిస్తున్నారు-రేవతి…
నెల్లూరు: కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి దూరం జరిగితే,,ఆ నెపంను మా పార్టీ అధినేత చంద్రబాబు,లోకేష్ లపై ఆరోపణలు చేసేందుకు గజ్జి కుక్కుల మాట్లాడిస్తున్నరంటూ టీడీపీ నగర మహిళ అధ్యక్షురాలు రేవతి తీవ్రస్థాయిలో వైసీపీ నాయకులపై మండిపడ్డారు.ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ బీసీ సెల్ అధ్యక్షడు కప్పిర.శ్రీనివాసులు మాట్లాడుతూ బొడిగడ్డ అనిల్ అనే వ్యక్తి నెల్లూరుకు ఎప్పుడు వస్తాడో చెపితే,,అతనికి సమాధానం ఇచ్చేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్దంగా వున్నరంటూ హెచ్చరించారు.