DISTRICTSPOLITICS

జీవితంతా ధర్నాలు చేసుకొవాల్సిందే-వైసీపీ రూరల్ ఇన్ చార్జీ,ఆదాల

నెల్లూరు: మొన్నటి వరకు అధికారంతో నియోజకవర్గం ప్రజలకు పలు ఇబ్బందులకు గురిచేసిన ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి,నేడు అభివృద్ది కోసం ధర్నాలు చేస్తానని అనడం విడ్డూరంగా వుందంటూ వైసీపీ నెల్లూరు ఎం.పీ,నెల్లూరు రూరల్ ఇన్ చార్జీ,ఆదాల.ప్రభాకర్ రెడ్డి వెటకారంగా వ్యాఖ్యినించారు..బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ ఇంకా అయన జీవిత కాలం ధర్నాలు చేసుకోవాల్సిందే,,అయన చేసేది ఏమివుండదన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *