NATIONAL

65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందచేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అమరావతి: వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంగళవారం పద్మ అవార్డులు అందజేశారు.

Read More
AP&TG

టూరిస్ట్ బస్సుల పన్ను తగ్గింపుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

మంత్రి వర్గ సమావేశం.. అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీటింగ్ లో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం

Read More
AP&TGOTHERSSPORTS

మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఏపీఎల్-2026 క్రికెట్ పోటీల సందడి

ముఖ్య అతిథిగా హీరో రామ్ చరణ్… అమరావతి: మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో GMR APL-2026 క్రికెట్ టోర్నమెంట్ రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది.

Read More
INTERNATIONALNATIONALOTHERS

బ్రిక్స్ అనేది ఒక ‘అత్యంత ప్రత్యేకమైన కూటమి’- అజిత్ దోవల్

అమరావతి: ఢిల్లీలో మంగళవారం 16వ బ్రిక్స్ (BRICS) జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా బ్రిక్స్ కూటమి

Read More
DISTRICTS

అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల ఇంటర్వ్యూలు వాయిదా

నెల్లూరు: నెల్లూరు డివిజన్ పరిధిలోని మండలాల్లో ఈ నెల 27-06-2026న జరగాల్సిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల నియామక ఇంటర్వ్యూలు అనివార్య కారణాల వల్ల వాయిదాపడినట్లు జిల్లా స్త్రీ,శిశు

Read More
AP&TG

ద్రోణి ప్రభావంతో మంగళవారం మోస్తరు వర్షాలు-విపత్తుల నిర్వహణ శాఖ

అమరావతి: రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు,

Read More
INTERNATIONALNATIONALOTHERS

యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

అమరావతి: దాదాపు 23 నెలల పాటు లేబర్ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి అధికారికంగా రాజీనామా ప్రకటించారు. అధికారం చేపట్టిన

Read More
CRIMENATIONAL

లోక్నోలోని కొచింగ్ సెంట‌ర్‌లో ఘోర అగ్రిప్ర‌మాదం-14 మంది మృతి

అమరావతి: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, లోక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న కొచింగ్ సెంట‌ర్‌లో సోమవారం మ‌ధ్యాహ్నం జరిగిన ఘోర అగ్రిప్ర‌మాదంలో 14 మందిని మరణించినట్లు సమాచారం. ఈ సంఘ‌ట‌నపై యూపీ

Read More
AP&TGHEALTHOTHERS

ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు-మంత్రి సత్యకుమార్

విశాఖ, ఒంగోలు, విజయవాడ, తిరుపతి, కర్నూలు… అమరావతి: రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

Read More
AP&TGPOLITICS

మీరు బాగా వ్యాపారాలు చేసుకొండి,సంపాదించుకొండి-మంత్రి నారాయణ

ట్యాక్స్ లు మాత్రం కట్టండి. నెల్లూరు: నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు నోటీసులు ఇస్తే వైసీపీ నేతలు రోడ్డెక్కి ధర్నాలు చేయడం హస్యస్పదం అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి

Read More