రాష్ట్రంలో రూ.30,000 కోట్ల వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్-కేంద్ర మంత్రి సోనోవాల్
అమరావతి: రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం భారీ పారిశ్రామిక ప్రాజెక్టును కానుకగా ప్రకటించింది. రాష్ట్రంలో రూ.30,000 కోట్ల వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఓడరేవులు,
Read More


























