CRIMENATIONAL

రాజస్థాన్ లోని పచ్‌‌పద్ర రిఫైనరీలో ప్రారంభానికి ముందే భారీ అగ్నిప్రమాదం

అమరావతి: రాజస్థాన్, బలోత్రా జిల్లాలోని పచ్‌‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో 100 అడుగుల ఎత్తు వరకు నల్లటి పొగ కమ్ముకుంది. పెద్ద సంఖ్యలో

Read More
DISTRICTS

ట్రీ గార్డ్స్ లను దొంగిలించి స్క్రాప్ పాత ఇనుప సామాన్లకు అమ్మితే-కమీషనర్

ఫోను నెంబర్లకు సమాచారం ఇవ్వండి.. నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం మాట్లాడుతూ నగరవ్యాప్తంగా నాటిన మొక్కలను సంరక్షించే

Read More
CRIMENATIONAL

జ‌మ్మూక‌శ్మీర్‌ లోని ఉధంపూర్‌ వద్ద బస్సు ప్రమాదం-21 మంది మృతి

అమరావతి: జ‌మ్మూక‌శ్మీర్‌ లోని ఉధంపూర్‌లో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఓ బ‌స్సు లోయ‌లో ప‌డింది. ఈ సంఘ‌ట‌న‌లో 21 మంది

Read More
AP&TGPOLITICS

చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది-ప్రధాని మోదీ

అమరావతి:ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా నా ఆప్తమిత్రుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ప్రధాని మోదీ ఎక్స్​లో ట్వీట్​ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందన్నారు.

Read More
CRIMENATIONAL

బాణసంచా పరిశ్రమలో పేలుడు-18 మంది మృతి

అమరావతి: తమిళనాడులోని ఓ ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. విరుద్ నగర్ సమీపంలోని కట్టనార్‌పట్టిలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం మధ్యాహ్న

Read More
AP&TG

హైదరాబాద్​లో వడగండ్ల వాన-నేలకొరిగిన భారీ వృక్షం

హైదరాబాద్​: హైదరాబాద్​లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లపడింది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. వివిధ

Read More
AGRICULTUREAP&TGOTHERS

కొండలను తొలచి చింతకుంట చెరువుకు ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణం-మంత్రి సత్యకుమార్

అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి హతో రైతన్నల దశాబ్దాల కల నెరవేరనుంది. ముదిగుబ్బ మండలం బూదనంపల్లి గ్రామంలోని బూదలమ్మ చెరువు నుండి

Read More
AP&TGCRIME

బ్యాంకు అధికారుల అండతో సైబర్ మోసాలు-‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0

32 మంది బ్యాంకు అధికారులు అరెస్ట్‌.. రూ. 150 కోట్ల మేర మోసాలు.. హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు.

Read More
AP&TG

కర్నూలు జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రత 45.4 డిగ్రీలు-విపత్తుల నిర్వహణ సంస్థ

తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం… అమరావతి: రాష్ట్రంలో సోమవారం ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ

Read More
NATIONAL

భారత్ కు చేరుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్

అమరావతి: దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ఆయనకు ఉన్నత స్థాయి దౌత్య వర్గాలు

Read More