AP&TG

జనసేనానిగా మీరు నన్ను ఎంచుకున్నారు, నేను చెప్పింది వినండి-పవన్ కళ్యాణ్

అమరావతి: అమిత్ షా లాంటి వ్యక్తిని నేను అవినితి కేసుల్లో వున్న వ్యక్తిని జైల్లో పెట్టమని అడిగినట్లు,ఒక విశ్లేకుడు ప్రక్కనే వుండి వినినట్లు మాట్లాడడం చూస్తుంటే నాకు

Read More
DISTRICTS

బక్రీద్ సందర్భంగా జంతు సంక్షేమ చట్టాలను కఠినంగా అమలు చేయాలి-జిల్లా కలెక్టర్

అక్రమ వధ, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా.. నెల్లూరు: బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో జంతు సంక్షేమ చట్టాలు, ప్రజా ఆరోగ్య పరిరక్షణ, పశువుల రక్షణకు సంబంధించిన

Read More
AP&TG

కృష్ణా జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: రాష్ట్రంలో రోహిణి కారై ప్రవేశంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. సోమవారం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. శనివారం వరకు ఈ తీవ్రత కొనసాగే అవకాశం

Read More
AP&TGOTHERSTECHNOLOGY

రాష్ట్రంలో రూ.200 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

జెన్-జీ కలల సాకారానికి కార్యాచరణ.. అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో  ఏర్పాటైన ఎంఎస్ఎంఈల ద్వారా తయారైన ఉత్పత్తులు ప్రపంచ విపణికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు

Read More
AP&TG

‘కాలుష్యరహిత గోదావరి పుష్కరాలు’-ఉప ముఖ్యమంత్రి

నిజాయతీగా కాలుష్య నివారణ పనులు చేద్దాం.. అమరావతి: ‘గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్ధాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వండి. ఇప్పటివరకు

Read More
AP&TG

ఆదివారం చిట్యాల (తూర్పుగోదావరి) 48.3°C నమోదు

రోహిణి కారై ప్రారంభం.. అమరావతి: ఎండలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపధ్యంలో రాష్ట్రంలో నిప్పుల గుండంగా మారింది. ఆదివారం (మే 24) ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు

Read More
NATIONALOTHERSWORLD

ఇరాన్‌ తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైంది-డొనాల్డ్ ట్రంప్

అమరావతి: ఇరాన్‌ తో విస్తృత శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా

Read More
Uncategorized

ముకుమ్మడి తనిఖీలు-ముడు గంటల సేపు హడవిడి…?

సివిల్ సప్లైస్,లీగల్ మెట్రాలజీ,ఫుడ్ సేఫ్టీ…. ఈ వార్త పూర్తిగా చదివితే మీకే అర్ధం అవుతుంది..? జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఒక్కసారిగా బాధ్యతలు గుర్తుకు వచ్చినట్లు వుంది…ఒక్క

Read More
AP&TG

ఆదివారం 45- 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ

శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45.8 డిగ్రీలు.. అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతుందని,ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శనివారం కృష్ణా(జి) కానుమోలు 45.8

Read More
NATIONAL

ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో

అమరావతి: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో నాలుగు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన శనివారం నాడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో, ఢిల్లీలో సమావేశం అయ్యారు.

Read More