ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
అమరావతి:.రాష్ట్రంలో శనివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్
Read More



























