NATIONAL

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో ప్రదాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం

నిరంతర సరఫరా, సమర్థ పంపిణీపై.. అమరావతి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన నాలుగు వారాలు అవుతుతున్న నేపథ్యంలో పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాలకు సంబంధించిన

Read More
DISTRICTS

నెల్లూరు రూరల్ లో 240 అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఆనం

స్వశక్తితో ఎదిగిన నాయకుడు కోటంరెడ్డి.. నెల్లూరు మూడు నియోజకవర్గాలుగా.. నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పడారుపల్లిలో అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Read More
NATIONAL

భారతదేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిని అదికమించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం అధిపతిగా పనిచేసి భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు. దీంతో,

Read More
AP&TGBUSINESSOTHERS

విశాఖ తీరాన   హయత్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కందుల దుర్గేష్

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ పటంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో విశాఖపట్నంలోని సాగర్ నగర్-ఎండాడ సమీపంలో (సన్ ఇంటర్నేషనల్ స్కూల్ వెనుక) పీవీఆర్ గ్రూప్‌కు చెందిన

Read More
BUSINESSNATIONAL

రాష్ట్రాలకు అదనంగా మరో 20శాతం కమర్షియల్ గ్యాస్-డాక్టర్ నీరజ్ మిట్టల్

అమరావతి: దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల

Read More
NATIONALOTHERSWORLD

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడిన నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పశ్చిమ ఆసియాలోని భద్రతా పరిస్థితిపై ఫోన్‌లో చర్చించారు..“ఈ పండుగల

Read More
AP&TGDEVOTIONALOTHERS

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగారూ.25 కోట్ల వ్యయంతో ల్యాబ్‌లో ఏర్పాటు

Read More
AP&TG

గ్యాస్ కోసం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు-పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల

ఏజెన్సీల పెండింగ్ సరఫరాలపై నిఘా.. 6 నుంచి 9 ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటున్నాం.. అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా గృహ అవసరాలకు సంబంధించిన వంట గ్యాస్ కొరత లేదని,

Read More
AP&TG

శని,ఆదివారాల్లో రాష్ట్రంలో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమమధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.దీనితో పాటుగా కర్ణాటక-తమిళనాడు మీదుగా

Read More
BUSINESSNATIONALOTHERS

ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచిన ఆయిల్ కంపెనీలు

అమరావతి: ఇరాన్-అమెరికా,ఇజ్రాయిల్ యుద్దం నేపధ్యంలో క్రూడ్ అయిల్ ధరలు ($100 per barrel) పెరగడంతో ప్రపంచ దేశాల ఇంధన మార్కెట్‌పై ఈ ప్రభావం పడుతోంది. దింతో ప్రీమియం

Read More