DISTRICTSPOLITICS

NDA బహిరంగ సభలో పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి-జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో ఒక రోజు పర్యటించనున్న నేపథ్యంలో జూన్ 12న తిరుపతికి విచ్చేయనున్నారని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్

Read More
NATIONAL

దేశానికి సేవ చేయడమే నా జీవిత లక్ష్యం-ప్రధాని మోదీ

అమరావతి: దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం అవకాశం లభించడం తన అదృష్టమని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యనించారు.ఎన్డీఏ కూటమి నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్బంలో నేతలకు ప్రధాని

Read More
AP&TGDEVOTIONALOTHERS

గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం-10.33 ఎకరాల భూమి-టీటీడీ

ఈశాన్య భారతంలో సనాతన ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం.. తిరుపతి: దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అస్సాం ప్రభుత్వం కేటాయించిన 10.33

Read More
AP&TGDEVOTIONALNATIONALOTHERS

భక్తుల పాలిట ”అక్షయ పాత్ర” టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమం 

రోజుకు దాదాపు 3 లక్షల మందికి అన్నప్రసాదం… తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉచిత అన్నదాన కార్యక్రమం నిత్యం మహాయజ్ఞంలా

Read More
AP&TGNATIONAL

రాష్ట్రానికి CGGPOA కోసం రూ. రూ.2,534 కోట్లను కేటాయించిన కేంద్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది.

Read More
DISTRICTS

సాగునీరు, రైతాంగ సమస్యలపై కీలక నిర్ణయాలు-జిల్లా సమీక్షా సమావేశం

3 బస్తాలకు పెరిగిన యూరియా కోటా.. చింతలదేవి బ్రీడింగ్ సెంటర్‌కు 2-3 నెలల్లో నీటి వసతి.. నెల్లూరు: నూతన జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం

Read More
NATIONAL

భారతదేశ చరిత్రలో ఒక మైలు రాయిని నెలకొల్సిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ

అమరావతి: భారతదేశానికి అత్య‌ధిక కాలం ఎన్నికైన ప్ర‌ధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఒక మైలు రాయిని లిఖించారు. గ‌తంలో నెహ్రూ పేరిట ఉన్న రికార్డును నరేంద్రమోదీ

Read More
MOVIESNATIONALOTHERS

ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత

అమరావతి: గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు,నటుడు భారతీరాజా(84) బుదవారం కన్నుమూశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. వయోభారంతో పాటు అనారోగ్య

Read More
AP&TG

రాష్ట్రంలో బుధవారం తేలికపాటి వర్షాలు-విపత్తుల నిర్వహణ సంస్థ

హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో కుండపోత… అమరావతి: రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్

Read More
NATIONALOTHERS

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో మిలటరీ జరిపిన కాల్పులో 150 మంది మృతి

అమరావతి: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌(POK)లోని రావల్కోట్‌లో స్థానికులు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(JAAC) మద్దతుదారులపై పాకిస్థాన్ మిలటరీ కాల్పులు జరపడంతో 150 మందికి పైగా మృతిచెందగా,దాదాపు 200

Read More