AP&TGHEALTHOTHERS

డీఎమ్ఈ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ఎ.విష్ణు వర్ధన్

అమరావతి: రాష్ట్ర వైద్య విద్యా శాఖ నూతన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)గా డా.ఎ.విష్ణు వర్ధన్ శుక్రవారం అధికారికంగా పాత ఆసుపత్రి ప్రాంగంణంలోని డీఎమ్ఈ కార్యాలయంలో

Read More
AP&TGDEVOTIONALOTHERS

ఇంద్రకీలాద్రిపై వాట్సాప్ ద్వారా దర్శనం, ప్రసాదం టిక్కెట్లు-ఈవో శీనా నాయక్

అమరావతి: ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దేవి దర్శనానికి విచ్చేసే భక్తులకు క్యూలైన్లలో వేచి ఉండే శ్రమను తగ్గించి, మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులు

Read More
NATIONAL

భారత ఆర్థిక రంగ మౌలిక అంశాలు దృఢంగా ఉన్నాయి-రిజర్వ్ బ్యాంకు

అభివృద్ది పథంలో.. అమరావతి: అంతర్జాతీయ అనిశ్చితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో… భారత ఆర్థిక రంగ మౌలిక అంశాలు దృఢంగా ఉన్నాయని, ఈ ఏడాది దేశం అభివృద్ది పథంలో

Read More
CRIMEOTHERS

కల్తీ మద్యం త్రాగి 15 మంది మృతి

అమరావతి: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం చోటుచేసుకుంది. పుణె, పింప్రి-చింఛ్వాడ్ జంట నగరాల్లో ఇప్పటివరకు 15 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్ర

Read More
AP&TGDEVOTIONALNATIONALOTHERS

శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు-టీటీడీ

తిరుమల: భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్‌ కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 1500

Read More
AP&TG

ఈ జిల్లాల్లో శుక్రవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: రాష్ట్రంలో మండే ఎండలతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం 79 మండలాల్లో

Read More
NATIONALOTHERSWORLD

ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ సెంట‌ర్‌పై దాడులు చేసిన అమెరికా

అమరావతి: అమెరికా, ఇరాన్ మ‌ధ్య శాంతి ఒప్పందం గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్న సమయంలో అమెరికా ద‌ళాలు బుధ‌వారం ఇరానీ మిలిట‌రీ కేంద్రంపై దాడులు చేశారు. హోర్ముజ్

Read More
NATIONALPOLITICS

కర్ణాటక గవర్నర్‌ కార్యాలయంలో రాజీనామా లేఖను అందచేసిన సీ.ఎం సిద్ధరామయ్య

అమరావతి: కర్ణాటక గవర్నర్‌ కార్యాలయంలో రాజీనామా లేఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం అందచేశారు. అనంతరం మంత్రులు డీకే శివకుమార్‌ పరమేశ్వరతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం

Read More
AP&TG

గురువారం రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు,ఎండల తీవ్రత పెరిగే అవకాశం

అమరావతి: గురువారం మే 28 (గురువారం) రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు, రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ప్రఖర్ జైన్

Read More
NATIONALPOLITICS

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా సమావేశం అయిన సీ.ఎం విజయ్

అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సేవతీర్ధ్‌ లో బుధవారం నాడు మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. చోళుల కాలం నాటి రాగి

Read More