CRIMENATIONAL

బాణసంచా పరిశ్రమలో పేలుడు-18 మంది మృతి

అమరావతి: తమిళనాడులోని ఓ ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. విరుద్ నగర్ సమీపంలోని కట్టనార్‌పట్టిలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం మధ్యాహ్న

Read More
AP&TG

హైదరాబాద్​లో వడగండ్ల వాన-నేలకొరిగిన భారీ వృక్షం

హైదరాబాద్​: హైదరాబాద్​లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లపడింది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. వివిధ

Read More
AGRICULTUREAP&TGOTHERS

కొండలను తొలచి చింతకుంట చెరువుకు ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణం-మంత్రి సత్యకుమార్

అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి హతో రైతన్నల దశాబ్దాల కల నెరవేరనుంది. ముదిగుబ్బ మండలం బూదనంపల్లి గ్రామంలోని బూదలమ్మ చెరువు నుండి

Read More
AP&TGCRIME

బ్యాంకు అధికారుల అండతో సైబర్ మోసాలు-‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0

32 మంది బ్యాంకు అధికారులు అరెస్ట్‌.. రూ. 150 కోట్ల మేర మోసాలు.. హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు.

Read More
AP&TG

కర్నూలు జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రత 45.4 డిగ్రీలు-విపత్తుల నిర్వహణ సంస్థ

తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం… అమరావతి: రాష్ట్రంలో సోమవారం ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ

Read More
NATIONAL

భారత్ కు చేరుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్

అమరావతి: దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ఆయనకు ఉన్నత స్థాయి దౌత్య వర్గాలు

Read More
NATIONAL

చట్ట సభల్లో మహిళా సాధికారత సాధించడం విపక్షాలకు ఇష్టం లేదు-ప్రధాని మోదీ

అభివృద్దిని అడ్డుకొవడమే కాంగ్రెస్ లక్ష్యం… అమరావతి: చట్ట సభల్లో మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు తాము కట్టుబడి ఉన్నామని

Read More
NATIONALOTHERSWORLD

భారత నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు హెచ్చరిక కాల్పులు

అమరావతి: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో రెండు భారతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు హెచ్చరిక కాల్పులు జరిపడంతో,ఈ  సంఘటనపై భారత్

Read More
AP&TG

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స

అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగిందని  అధ్యక్షడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం ఉదయం

Read More
AP&TGNATIONAL

ఆంధ్రప్రదేశ్ కు రూ.9889 కోట్లతో రైల్వే శాఖ భారీ ప్రాజెక్టు

గోదావరి నదిపై మరో వంతెన.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

Read More