NATIONAL

బస్తర్ డివిజన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయిన 51 మంది మావోయిస్టులు

అమరావతి: జనజీవన స్రవంతి కలసిపోయేందుకు మావోయిస్టులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు,, ఛత్తీస్‌గఢ్ జిల్లా బస్తర్ డివిజన్‌లో లొంగిపోయిన 51 మంది మావోయిస్టులను చూస్తూంటే ఆర్దం అవుతొంది. కేంద్ర

Read More
DISTRICTS

విధుల నిర్వహణతో పాటు శారీరిక,మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించాలి-కమిషనర్ నందన్

నెల్లూరు: క్రీడల ద్వారా మానసిక ఆనందాన్ని పొందవచ్చని, ఉద్యోగ విధుల నిర్వహణలో ఉన్న పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని నగరపాలక సంస్థ అన్నారు. స్వర్ణ

Read More
AP&TGOTHERSTECHNOLOGY

ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్-కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక ముందడుగు వేశారు. శనివారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక

Read More
NATIONALOTHERSWORLD

భారతీయ సంతంతికి చెందిన 800 మంది కళాకారిణిలు అధ్బుతమైన నృత్య ప్రదర్శన

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన రెండు రోజుల మలేషియా పర్యటనలో బాగంగా శనివారం కౌలాంపుర్ కు చేరుకున్నారు.ప్రదాని మోదీకి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీమ్,స్వయంగా ఎయిర్

Read More
DISTRICTS

నగర పాలక సంస్థ ప్రత్యేక సర్వసభ్య- అన్ని అంశాలు అమెదం-ఇన్ చార్జ్ మేయర్

మాజీ మేయర్ స్రవంతి నిరసన.. నెల్లూరు: నగర పాలక సంస్థ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో

Read More
AP&TGCRIME

హైదరాబాద్‌ నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.మొదటి అంతస్తులో మంటలు ఎగసిపడుతుండడంతో కార్యలయంలో వున్న ఉద్యోగులు ప్రమాదంపై సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.వెంటనే

Read More
AP&TGPOLITICS

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ

హైదరాబాద్: ఈ నెల 11వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 336 వార్డుల్లో జనసేన పార్టీ పోటీ చేయనుంది. ఇందుకు సంబంధించి పార్టీ

Read More
CRIMEOTHERSWORLD

మసీదులో భారీ పేలుడు-40 మంది మృతి

అమరావతి: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక మసీదులో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేలింది. 40 మంది

Read More
DEVOTIONALOTHERS

శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సేవాలు అందింస్తా-ఈవో రవిచంద్ర

తిరుమల: శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ సీఎంవో ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్నారు. తితిదే ఈవోగా ఆయన శుక్రవారం

Read More
AP&TG

అసంఘటిత కార్మికులకు సంక్షేమ పథకాల పునరుద్ధరణ-ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రసూతికి రూ.20

Read More