AP&TGDEVOTIONALOTHERS

ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణయాగం, పర్జన్యశాంతి హోమం

తిరుమల: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్

Read More
AP&TG

తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు-మంత్రి కందుల దుర్గేష్

మాతృభాషకు సముచిత పీఠం.. సెప్టెంబర్ మొదటి వారంలో ‘నంది నాటకోత్సవాల’పై కీలక ప్రకటన.. పురస్కార గ్రహీతలకు రూ. 25,000 నగదు.. జ్ఞాపిక, ప్రశంసా పత్రం బహూకరణ.. అమరావతి:

Read More
AP&TG

గత ప్రభుత్వానికి నరకడం తప్ప… నాటే ఆలోచనే రాలేదు-నాగబాబు

కూటమిది నరికే సంస్కృతి కాదు… నాటే సంస్కృతి.. భూమాత మనకు పరోక్షంగా జన్మనిచ్చిన తల్లి.. ప్రకృతి, ఆధ్యాత్మికతల అద్భుత సమ్మేళనం “అశ్వత్థ నారాయణ వివాహం” అమరావతి: హరిత

Read More
AP&TG

రికార్డు ధరకు అమ్ముడైన పులస చేప

అమరావతి: పుస్తేలు అమ్ముకుని అయిన పులస చేప తినాలనే నానుడి ఉభ‌య గోదావరి జిల్లాల్లో విన్పిస్తుంది.అలాంటి పులస చేపల సీజన్ మొదలైంది. యానాం రేవులో జరిగిన వేలంపాటలో

Read More
CRIMENATIONAL

దేశంలో గూఢచర్యం చేస్తున్న భార్య,భర్తలను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

అమరావతి: పాకిస్తాన్ దేశంకు ఒక రకంగా ప్లీపర్ సెల్స్ గా వుంటూ, గూఢచర్యం చేస్తున్న భార్య,భర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పోలీసులు

Read More
AP&TG

ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాఖీలు కట్టిన హిళా మంత్రులు,మహిళ నేతలు

అమరావతి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రికి రాఖీలు కట్టి తమ

Read More
NATIONAL

ప్రకృతి సృష్టించిన జల ప్రళయంలో 80 మంది ఇషా ఫౌండేష‌న్ స‌భ్యుల‌ను కోల్పోయం-స‌ద్దురు జ‌గ్గీవాస్ దేవ్

అమరావతి: నేపాల్‌లో ప్రకృతి ప్రకోపం కారణంగా సంబవించిన అక‌స్మిక వ‌ర‌ద‌ల కార‌ణంగా పదుల సంఖ్యలో ఇషా ఫౌండేష‌న్ స‌భ్యుల‌ను కోల్పోయామ‌ని స‌ద్దురు జ‌గ్గీవాస్ దేవ్ వెల్లడించారు.ఈ ప్ర‌కృతి

Read More
NATIONAL

నేపాల్‌ ఆకస్మిక వరదల్లో గల్లంతైన భారతీయుల వివరాలను ప్రకటించిన విదేశీ వ్యవహారాల శాఖ

అమరావతి: నేపాల్‌లో బుధవారం సంబంవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన భారతీయుల వివరాలు అధికారికంగా తెలిశాయి. మొత్తం 288 మంది భారతీయులు నేపాల్ వరదల్లో గల్లంతైనట్లు భారత విదేశీ

Read More
AP&TGCRIME

చిలుక‌లూరిపేట వ‌ద్ద ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు-7 మంది మృతి

అమరావతి: చిలుక‌లూరిపేట వ‌ద్ద గురువారం ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు ఢీకొట్ట‌డంతో ఏడుగురు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో ఎనిమిది మందికి గాయాల‌య్యాయి. ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు విజ‌య‌వాడ

Read More
INTERNATIONALNATIONALOTHERS

నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు-ఎటు చూసిన భీభత్సం

రసువా జిల్లాలో అపారనష్టం.. హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్లాంట్‌ ధ్వంసం.. కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు.. 1,000 మంది గల్లంతు!.. సహాయక చర్యలు చేపట్టిన నేపాల్‌ సైన్యం.. బిహార్‌ సరిహద్దు

Read More