రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు-ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తున్నాం-మంత్రి నాదెండ్ల
అమరావతి: ‘రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు. ప్రజలెవరూ దీనిపై అనవసరమైన ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేద’ని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల
Read More

























