Month: August 2022

EDUCATION JOBS

10వ తరగతి పరీక్షల్లో ఇక నుంచి 6 పేపర్లే

అమరావతి: రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా విధానంలో ప్రభుత్వం కీల‌క మార్పులు చేసింది. టెన్త్ క్లాసుకు సంబంధించి ఇకపై 6 పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించింది..2022-23 అకడమిక్ ఇయర్

Read More
INTERNATIONALMOVIE

న్యూయార్క్ లో కూడా తగ్గేదే లే అంటున్న అల్లు ఆర్జున్

హైదరాబాద్: పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని భారతీయ ప్రవాసులు న్యూయార్క్ నిర్వహించిన ప్రపంచంలోనే అత్యంత

Read More
INTERNATIONAL

ఆత్మహుతి దాడికి సిద్దమౌవుతున్న ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన రష్యా

అమరావతి: భారత్లో ఉగ్రదాడి ద్వారా కేంద్రంలో ఓ కీలక నేతను హత్య చేసేందుకు సిద్దమౌవుతున్న ISISకు చెందిన ఉగ్రవాదిని రష్యా ఫెడరల్ సెక్యూర్టీ సర్వీస్(FSB)  అరెస్ట్ చేసింది..రష్యా

Read More
DISTRICTS

సంగం బ్యారేజీ పనులను పరిశీలించిన కలెక్టర్ 

నెల్లూరు: సంగం బ్యారేజీని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు,సంయుక్త కలెక్టర్ తో కలిసి సోమవారం సందర్శించారు.అక్కడ జరుగుతున్న పెండింగ్ పనులను పరిశీలించి సత్వరమే పూర్తి చేయాలని TGP

Read More
MOVIE

మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపిన పవన్

అమరావతి: నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా చిన్న తమ్ముడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు..తెలుగు భాషలో తనకు ఇష్టమైన పదం అన్నయ్య అంటూ ట్వీట్

Read More
HYDERABADMOVIE

పుష్ప-2 పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన చిత్ర బృందం

హైదరాబాద్: బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన పుష్ప ది రైజింగ్ పేరుతో పార్ట్-1 తెరకెక్కగా,,ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ అంటూ బన్నీ మరోసారి ఫ్యాన్స్ ను

Read More
NATIONAL

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అవినితి భాగొతంలో KCR కుమారై కవిత మధ్యవర్తిత్వం

అమరావతి: ఢిల్లీ ఉపమంత్రి,అప్ పార్టీ ముఖ్యనేత,సిసోడియాపై శనివారం సిబీఐ ఎక్సైజ్ పాలసీపై వచ్చిన ఆరోపణలపై దాడులు నిర్వహించిన నేపధ్యంలో….ఈ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల

Read More
HYDERABADPOLITICS

కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ఏటీఎంలా మారింది-అమిత్ షా

హైదరాబాద్: ఒక కుటుంబానికి చెందిన పార్టీ పాలనతో రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని,,ఫలితంగా రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకుని పోతుందని కేంద్ర హోంమంత్రి  అమిత్ షా

Read More
DISTRICTSPOLITICS

రాష్ట్రాని కాపాడుకునేందుకు ప్రత్యర్ధ్యపార్టీలతో సైతం కలసి ముందుకు నడస్తాం-పవన్ కళ్యాణ్

తిరుపతి: రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్నప్పుడు,రాష్ట్రాని కాపాడుకునేందుకు ప్రత్యర్ధ్యపార్టీలతో సైతం కలసి ముందుకు నడపవడమే రాజకీయమంటూ పొత్తుల ప్రస్తావించి, పరోక్షంగా అధికారపార్టీని జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

Read More
NATIONALPOLITICS

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేసిన ఆనంద్ శర్మ

అమరావతి: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది..పార్టీని నడిపేందుకు సరైన నాయకత్వం లేకపోయిన,ఎదొవిధంగా నెట్టుకున్న వస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత లీడర్స్ షాక్ లపై షాక్

Read More