AMARAVATHI

26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రధానం చేసిన రాష్ట్రపతి

అమరావతి: ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో కైవసం చేసుకున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ తో పాటు 2023కు సంవత్సరానికి సంబంధించి 26 మంది క్రీడాకారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు స్వీకరించారు..భారత క్రికెట్ టీమ్ సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ ప్రతిష్థాత్మక అర్జున అవార్డులు అందుకున్న వారిలో వున్నారు..మంగళవారం భారత క్రీడా రంగంలో ఖేల్ రత్న అవార్డు తర్వాత రెండో అత్యుత్తన్నత అవార్డు అందుకున్న షమీ తన కల నిజమైందని అన్నాడు..జీవితంలో చాలామందికి ఈ అవార్డు గెలవడం సాధ్యం కాదు..ఈ అవార్డుకు నన్ను నామినేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని షమీ తెలిపాడు..
అర్జున అవార్డు అందుకున్నవిజేతలు:-

పారా ఆర్చరీ – శీతల్ దేవి.
హాకీ – కృష్ణన్ బహూదర్ పాఠక్, పుఖ్రంబం సుహిలా చాను.
కబడ్డీ – పవన్ కుమార్, రీతు నేగీ.
ఆర్చరీ – అదితి గోపిచంద్ స్వామి, ఒజాస్ ప్రవీణ్ డియోటలే.
అథ్లెటిక్స్ – పరుల్ చౌదరీ, శ్రీశంకర్ మురళి.
బాక్సింగ్ – మహ్మద్ హుసాముద్దీన్.
చెస్ – ఆర్ వైశాలి.
రెజ్లింగ్ – సునీల్ కుమార్, అంతిమ్ పంగల్.
ఈక్వెస్ట్రియన్ – అనుష్ అగర్వాల.
ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్ – దివ్యక్రితి సింగ్.
గోల్ఫ్ – దిక్షా దగర్.
ఖో ఖో – నస్రీన్.
లాన్ బౌల్స్ – పింకీ
క్రికెట్ – మహ్మద్ షమీ.
షూటింగ్ – ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్. ఈషా సింగ్
స్క్వాష్ – హరీందర్ పాల్ సింగ్ సాధు.
టేబుల్ టెన్నిస్ – ఆహికా పంగల్.
వుషూ – నవోరెమ్ రోషిబిన దేవి.
అంధుల క్రికెట్ – ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి.
పారా కనోయింగ్ – ప్రచీ యాదవ్ లు వున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

14 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

15 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

19 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.