ఎల్లో ఆలర్ట్..
అమరావతి: ఈశాన్య రుతుపవనాల ఉగ్రరూపం ప్రారంభంమైనట్లు కన్పిస్తొంది..ఇందుకు నిదర్శనం సోమవారం నుంచి చెన్నైలో కురుస్తున్న కుండపోత వర్షమే ఉదాహారణ..రుతుపవనాల ప్రభావం దక్షణకోస్తాంధ్రపై కూడా తీవ్రస్థాయిలో వుండనున్నదా అంటే?? చెన్నైలో గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా నుంగంబాక్కంలో ఒక్క రోజులో 8 సెంటీమీటర్లు, చెన్నై శివారు రెడ్ హిల్స్ లో 13 సెంటీమీటర్ల వర్షం, పెరంబూర్ లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 1990లో చెన్నై సిటీలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది.రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ సమస్యలు తలైత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు నగరంలోని పలు రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది.చెన్నైతో పాటు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో బుధవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. రాబోయే 3 రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాల కరుసే ఆవకాశం వుందని RMC చెన్నై హెడ్ డా. బాలచంద్రన్ తెలిపారు.భారీ వర్షాల పట్ల ప్రజలను ఆప్రమత్తం చేస్తు,వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.