AMARAVATHI

పార్లమెంట్ లోపల,వెలుపల టిన్స్ తో పొగను విడుదల చేసిన 4 వ్యక్తులు అరెస్ట్

ప్రజాస్వామ్యంకు దేవాలయం అయిన పార్లమెంట్ లోకి ప్రవేశించి ఇలాంటి నిరసనలు తెలియచేయడం సమంజసమేనా ?
భారతదేశంలో భావ ప్రకటన స్వేఛ్చ పరిధులు దాటుతుందా అనే విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సివుందా ?
అమరావతి: పార్లమెంటులో పబ్లిక్ గ్యాలరీ నుంచి ఒక వ్యక్తి లోక్ సభలోకి దూకడం, మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి భయభ్రాంతులకు గురిచేయడంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు..ఈ సందర్బంలో అయన లోకసభను ఉద్దేశించి మాట్లాడుతూ, సభా కార్యక్రమాలు జరక్కుండా ఎవ్వరూ నిలువరించలేరని పార్లమెంటు సభ్యులకు హామీ ఇచ్చారు.. భద్రతా వైఫల్యంపై స్పీకర్ మాట్లాడుతూ ”సభ జీరో అవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.. ఈ సంఘటనపై లోక్ సభ,, ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు..పొగ వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రాథమిక విచారణలో గుర్తించాం” అని స్పీకర్ తెలిపారు..దాడికి పాల్పపడిన ఇద్దరు అనుమానితులు (కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ,, మనోరంజన్ లను అదుపులోకి తీసుకుని వారి వద్దనున్న వస్తువులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.. పార్లమెంటు భవనం వెలుపల పసుపు రంగు పొగను విడుదల చేసే కంటైనర్లతో నిరసన తెలుపుతున్న హర్యానాలోని హిసార్ కు చెందిన మహిళ నీలం (42), మహారాష్ట్రలోని లాతూర్ కు చెదిన అమోల్ షిండే (25)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నమని పోలీసులు తెలిపారు.. (వీరు నాలుగురు పేర్లు నిజమైనవా ? వీరికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు పోలీసుల లోతైన దర్యప్తులో తేలాల్సివుంది).

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

16 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

19 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

19 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

21 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.