50 శాతం 2,000 రూపాయల నోట్లు వెనక్కి వచ్చాయి- శక్తికాంత దాస్
అమరావతి: 2,000 నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత కేవలం 20 రోజుల్లో దేశంలో వినియోగంలో ఉన్న సుమారు ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గురువారం ప్రకటించారు..నోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో 85 శాతం కరెన్సీ వెనక్కి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు..మార్చి 31 నాటికి సుమారు 3.62 లక్షల కోట్ల రూపాయల రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్ బీఐ గతంలో తెలిపింది..ఈ లెక్కన తీసకుంటే 1.8 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ వచ్చాయి..చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా వీలైనంత తొందరగా నోట్లను మార్చుకోవాలని ఆయన సూచించారు..నోట్లు మార్పుకునే వారికి కోసం ఆర్బీఐ వద్ద తగినంత కరెన్సీ ఉందని కూడా ఆయన పేర్కొన్నారు..