అమరావతి: 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం ఢిల్లీలో కన్నుల పండుగగా జరిగింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విజేతలకు అవార్డులను అందజేశారు. జాతీయ ఉత్తమ నటులుగా సూర్య,, అజయ్ దేవగన్ అవార్డులు అందుకున్నారు. అల వైకుంఠపురములో చిత్రానికి సంగీతం అందించిన తమన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. కలర్ ఫొటో సినిమాకు బెస్ట్ తెలుగు ఫిలిం అవార్డును డైరెక్టర్ అంగిరేకుల సందీప్ రాజు,,బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ గా నాట్యం సినిమాకు సంధ్యారాజు,,బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా నాట్యం సినిమాకు రాంబాబు అవార్డులు అందుకున్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.