అమరావతి: జమ్మూకశ్మీర్ లో బుదవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకంది..ఈ సంఘటనలో 38 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొగా మరి కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.. పోలీసులు తెలిపిన వివరాల ఇలా వున్నాయి.. కిష్త్వర్ నుంచి జమ్మూ కశ్మీర్ కు 60 మంది ప్రయాణికులతో ఓ ప్రవేట్ బస్సు బయల్దేరింది.. బటోట్-కిష్త్వర్ జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో రాగానే ఏటావాలుగా వున్న రోడ్డుపై బస్సు అదుపు తప్పి పక్కనే 300 అడుగుల లోతులో ఉన్న లోయలోకి పడిపొయింది..సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని మృ ల తదేహాలను వెలికితీస్తున్నట్లు అధికారులు తెలిపారు..క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలిపారు.
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
This website uses cookies.