అమరావతి: ఉత్తరప్రదేశ్ కు చెందిన కరుడుకట్టిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీకి 2009 గ్యాంగ్ స్టర్ Act కింద నమోదైన కేసులో ఘాజీపూర్ కోర్టు శుక్రవారంనాడు 10 ఏళ్లు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పువెలువరించింది.. హత్య, హత్యాయత్నం కేసులో కోర్టు ఆయనను దోషిగా,,ఇదే కేసులో ముఖ్తార్ సన్నిహితుడు, సహనిందితుడైన సోనుయాదవ్ కు 5 ఏళ్లు జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది..కోర్టు తీర్పుపై ఘజిపూర్ అడిషనల్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది నీరజ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ ఎంతటి వారైన చట్టం నుంచి తప్పించుకోలేరని,, 2010లో ముఖ్తార్ అన్సారీ, సోను యాదవ్ పై కేసు నమోదైందని, ఆ కేసుకు సంబంధించి వీరిద్దరికి కోర్టు కఠిన శిక్ష విధించిందన్నారు..ముఖ్తార్ అన్సారీ మవు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు..2 సార్లు సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా గెలిచారు..మాజీ ఉప రాష్ట్రపతి మొహమ్మద్ హమీద్ అన్సారీకి ఆయన బంధువు అవుతారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.