NATIONAL

భారత సైబర్‌ వ్యవస్థలో కొత్త మొబైల్‌ బ్యాంకింగ్‌ ట్రోజన్‌ వైరస్‌ సోవా వేగంగా విస్తరిస్తోంది-CERT

అమరావతి: కొత్త మొబైల్ బ్యాంకింగ్ ‘ట్రోజన్’ వైరస్-సోవా,,ఆండ్రాయిడ్ ఫోన్‌ను రహస్యంగా ఎన్‌క్రిప్ట్ చేస్తుంది..ఒక సారి ఇది install అయితే uninstall చేయడం కష్టం..ఈ వైరస్ భారతీయ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోందని ఫెడరల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (The Indian Computer Emergency Response Team- CERT) తన తాజా బులెటన్ లో హెచ్చరించింది..మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగదారుల యూజర్‌నేమ్‌, పాస్‌వర్ట్‌, కుకీ‌స్స్ ను దొంగిలించగలిగే, ఈ వైరస్‌ 1st versionను ఈ సంవత్సరం జూలైలో గుర్తించగా ప్రస్తుతం 5th version విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు..గతంలో అమెరికా, రష్యా, స్పెయిన్‌లో యాక్టివ్‌గా ఉన్న సోవా వైరస్‌,,2022 జూలైలో భారత్‌లోకి ప్రవేశించిందని, మరిన్ని దేశాల్లోనూ విస్తరిస్తోందని CERT వెల్లడించింది.క్రోమ్‌, అమెజాన్‌ వంటి ప్రముఖ యాప్‌ల లోగోలతో దర్శనమిచ్చే నకిలీ ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లలో దాగి మీ మొబైల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది..అలాంటి నకిలీ యాప్‌లను కనుక ఇన్‌స్టాల్‌ చేసుకుంటే వైరస్‌ కూడా మీ మొబైల్‌లోకి వచ్చి చేరుతుంది..వివిధ బ్యాంకులకు చెందిన మొబైల్‌ యాప్‌లు, క్రిప్టో వ్యాలెట్లు సహా 200కు పైగా మొబైల్‌ యాప్‌లను సోవా వైరస్‌ టార్గెట్‌ చేయగలదని CERT తన అడ్వైజరీ నోట్‌లో పేర్కొంది..

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

14 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

16 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

19 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

20 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

23 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.