AMARAVATHI

గొర్రె పిల్లకు ఏకంగా రూ.కోటి రూపాయలు ధర

అమరావతి: రాజస్ధాన్ లోని తారానగర్లో నివాసం వుంటున్న రాజు సింగ్ అనే వ్యక్తి పెంచుకుంటున్న గొర్రె పిల్లకు ఏకంగా రూ.కోటి రూపాయలు ధర పలికింది..ఇందుకు రాజు సింగ్ సదరు గొర్రెపిల్లను అమ్మేందుకు నిరాకరించడంతో ఈ ఉదతం చుట్టు ప్రక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది..విషయంలో వస్తే… సదరు గొర్రె పొట్టపై ఇస్లాంలో పవిత్రంగా భావించే 786 అనే నెంబర్ అకారం కన్పిస్తొంది..కొందరు ముస్లింలు తనను కలిసిన మీదట గొర్రెపై 786 నెంబర్లు రాసిఉన్నాయని అతడికి తెలిపారు..ఈద్ సందర్బంగా తమకు ఇది ఎంతో ముఖ్యమని తెలిపారు..అయితే ముస్లింలకు తన గొర్రె పిల్ల ఎంత ముఖ్యమైనదైనా,, దానితో తన అనుబంధం ఎంతో విలువైనదని, దాన్ని విక్రయించేందుకు తాను సుముఖంగా లేనని రాజు సింగ్ వారికి స్పష్టం చేశాడు.. గత ఏడాది గొర్రె పిల్ల జన్మించిందని, స్ధానికులు దీనికి వేలం నిర్వహించగా కొందరు రూ.70 లక్షలు చెల్లిస్తామని ముందుకొచ్చినా అమ్మేందుకు తాను సిద్ధంగా లేనని సింగ్ చెప్పాడు.. గొర్రె పిల్లకు దానిమ్మ, పప్పాయ, మిల్లెట్స్, కూరగాయలను ఆహారంగా అందిస్తున్నాడు..గొర్రె పిల్లకు భారీ ధర పలకడంతో ముందు జాగ్రత్తగా గొర్రె పిల్లను అతడు తన ఇంటి నుంచి బయటకు రాకుండా చూసుకుంటున్నాడు.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 hour ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

2 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

5 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

20 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 day ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

This website uses cookies.