AMARAVATHI

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల నుంచి నాకు ప్రాణహాని-సుఖేష్ చంద్రశేఖర్

అమరావతి: ఆమ్ ఆద్మీ పార్టీకి నిద్రలేకుండా చేస్తున్న సుఖేష్ చంద్రశేఖర్, మళ్లీ సంచలన ఆరోపణలు చేశారు..రూ. 200 కోట్ల రూపాయల మానీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవస్తున్నాడు..ప్రస్తుతం ఉంటున్న ఢిల్లీలోని మండోలి జైలులో తనకు భద్రత లేదని,,ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తనను చంపాలని ప్రయత్నిస్తుంటున్నారంటూ ఢిల్లీ లెఫ్టినెంటే గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనాకు శనివారం లేఖ రాశారు..గతంలో అతను తిహార్ జైలులో ఉండగా ఆ తరువాత ఢిల్లీలోని మండోలి జైలుకు తరలించారు..ఈ నేపథ్యంలో జులై 1వ తేదిన తనకు బెదిరింపు కాల్ వచ్చిందని తన అడ్వకేట్ అనంత్ మాలిక్ కు లేఖ రాశారు..ఆ లేఖను అత్యవసర నోటీసుగా పరిగణించాలని కోరారు..గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని,, లేదంటే తనకు జైల్లో పెట్టే ఆహారంలో విషం కలిపి చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపాడు.. జైలు నిర్వహణ ఢిల్లీ ప్రభుత్వం అధీనంలోనే ఉందని,,కాల్ చేసిన వ్యక్తి కేజ్రివాల్ తో పాటు ఢిల్లీ మాజీ సీఎం సత్యేంద్రజైన్, ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ప్రస్తావించారని పేర్కొన్నారు..అలాగే జూన్ 23వ తేదిన తన తల్లికి సత్యేంద్రజైన్ భార్య తన తల్లికి ఫోన్ చేసిందని,, కేజ్రీవాల్ పై తాను చేసిన ఫిర్యాదులు వెనక్కి తీసుకోనేలా చేయాలని బెదిరించిందని తెలిపాడు..అలాగే జైలు అధికారులు కూడా తనను బెదిరిస్తున్నారని,,మండోలి జైలలో భద్రత లేదని తెలిపారు..దయచేసి ఈ జైలు నుంచి వేరే జైలుకు బదిలీ చేయాలని లేఖలో కోరాడు..ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆధినంలో లేని మరో రాష్ట్రంలో ఉన్న జైలుకు పంపించాలని వేడుకుంటున్నాను అని లేఖలో విజ్ఞప్తి చేశాడు.

Spread the love
venkat seelam

Recent Posts

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

4 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

This website uses cookies.