అమరావతి: సూర్యుడి ఉపరితల వాతావరణం అధ్యయనం చేసేందుకు భారత్ పంపిన ఆదిత్య-L1 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 పాయింట్ గమ్యం వైపు పయానిస్తొంది..ఆగస్టు 4వ తేదీన ఆదిత్య సెల్ఫీ తీసుకున్నది..ఆ ఫోటోను గురువారం ఇస్రో విడుదల చేసింది.. Aditya-L1కు ఉన్న విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ VELC, సోలా ఆల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్- SUIT పరికరాలు సదరు ఫోటోలో స్పష్టంగా కన్పిస్తున్నాయి..ఆదిత్య కెమెరాలు భూమి,, చంద్రుడు ఫోటోలను కూడా ఆగస్టు 4వ తేదీన తీసింది..
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.