అమరావతి: YSRCP ని వీడుతున్నట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు శనివారం ప్రకటన చేశారు..”పాలిటిక్స్” నా సెకండ్ ఇన్నింగ్స్ అంటూ 10 రోజుల క్రితమే ప్రకటించారు..”వైఎస్సార్సీపీని వీడుతున్నాను…కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను…నా తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తాను” అని ఆయన ట్వీట్ చేశారు..డిసెంబర్ 28వ తేదీన YSRCPలో అంబటి రాయుడు చేరాడు..తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ వైసీపీ అంబటికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ నేత బుద్ధా వెంకన్న:- వైసీపీలో చేరిన 10 రోజులకే జగన్ గురించి తెలియడంతో,,ఆ పార్టీకి రాయుడు గుడ్ బై చెప్పాడని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.. అమరావతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ఆడుదాం ఆంధ్రాకి అంబటి రాయుడు బ్యాట్ పట్టుకొని వచ్చాడు…వచ్చిన 10 రోజులకే జగన్ సైకో అని తెలిసి,, పార్టీకి రాజీనామా చేశాడని వ్యంగ్యంగా వ్యాఖ్యనిస్తూ అంబటి రాయుడుకి శుభాకాంక్షలు” అన్నారు..
https://x.com/RayuduAmbati/status/1743496401525551398?s=20
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.