అమరావతి: మయన్మార్ పౌర నేత ఆంగ్ సాన్ సూకీ(78)కి సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష కల్పించినట్లు స్థానిక మీడియా ఏజెన్సీలు పెర్కొన్నాయి..బుద్ధ పూర్ణిమ సందర్భంగా సైనిక ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు.. ఆంగ్ సాన్ సూకీని 2021లో సైన్యం అదుపులోకి తీసుకున్నది..క్షమాభిక్ష కింద ఆమెపై ఉన్న 5 కేసుల్ని రద్దు చేయగా మరో 14 కేసులు అలాగే ఉన్నట్లు తాజా సమాచారం..గత సంవత్సరం కాలంగా ఆమె కఠిన జైలు జీవితాన్ని అనుభవిస్తూండగా గత సోమవారం ఆమెను ప్రభుత్వ బిల్డింగ్కు మార్చినట్లు స్థానిక మీడియా తెలిపింది..ప్రస్తుతానికి సూకీని గృహనిర్బంధంలోనే ఉంచనున్నట్లు మయన్మార్ రేడియో వెల్లడించింది..సూకీ తొలిసారి 1989లో అరెస్టు కాగా 1991లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది..2010లో ఆమె హౌజ్ అరెస్టు నుంచి విముక్తి కావడంతో 2015 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె పార్టీ నెగ్గింది..ఎన్నికైన వెంటనే సూకీ పలు సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడంతో,, సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకించిన సైన్యం మళ్లీ తిరుగుబాటు చేసింది..దీంతో ఆమె మళ్లీ 2021లో నిర్బంధంలోకి వెళ్లింది..సూకీతో పాటు బుద్ధ పూర్ణిమ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు 7వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష కల్పించిన్నట్లు స్థానిక మీడియా కథనాల్లో పేర్కొన్నాయి.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.