అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు,నిధుల మళ్లింపు కేసులో ఏపీ సీఐడీ,మార్గదర్శి ఎం.డీ చెరుకూరి.శైలాకిరణ్ కు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో A1గా చెరుకూరి.రామోజీరావును,, A2 చెరుకూరి.శైలాకిరణ్ పేర్కొన్న సంగంతి విదితమే..ఈ నేపధ్యంలో విచారణకు అందుబాటులో ఉండాలంటూ సీఐడీ డీఎస్పీ రవికుమార్ అమెకు నోటీసులు జారీ చేశారు..మార్గదర్శి చిట్ ఫండ్ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో సీఐడి విభాగం పేర్కొంది..ఈ నెల 29 లేదా 31వ తేదిల్లో మీకు వీలుకాకుంటే ఏప్రిల్ 3 లేదా 6వ తేదిల్లో విచారణకు మీ ఇళ్లు లేదా ఆఫీసుల్లో అందుబాటులో ఉండాలని పేర్కొంది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.