AMARAVATHI

నా ఉపిరి వున్నంత వరకు జనసేనను ఏ పార్టీలో విలీనం చేయాను-పవన్ కళ్యాణ్

వైసీపీలేని రాష్ట్రం చూడబోతున్నాం..

అమరావతి: వైసీపీలేని రాష్ట్రం చూడబోతున్నాం,,మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే,రాష్ట్రం అంధకారంలో వెళ్లి పోతుందంటూ వైసీపీ పాలనపై సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఆత్మహత్యలు చేసుకున్న 58 మంది రైతు కుంటుబాలకు లక్ష చొప్పున ఆర్దిక సాయం అందచేశారు..అనంతరం మండపేటలో జరిగిన సభలో జనసేనాని పవన్ మాట్లాడుతూ కౌలు రైతులను జగన్ పట్టించుకొవడంలేదు,,వారికి గుర్తింపు కార్డు ఇచ్చేందుకు సీ.ఎం సిద్దంగా లేదు…ఎన్నికలకు ముందు అమ్మ,అక్క అంటూ ప్రజలను మాయం చేసి,ఇప్పుడు నిండు గర్భిణిలను అంగన్ వాడి కేంద్రాల ముందు క్యూలో నిలబెడుతున్నాడంటూ మండిపడ్డారు..పోలీసులు వ్యవస్థ కోసం పనిచేయాలని,రాజకీయపార్టీల కోసం పనిచేస్తే,ప్రజలు ఎలా ఎదుర్కొంటారో ఉహించలేరని,,పోలీసుల ఆలోచన ధోరణలో మార్పు రావాలన్నారు.,,అధికారపార్టీ పెట్టే కేసులకు భయపడవద్దు,, మీకు జనసేన అండగా వుంటుందన్నారు..పార్టీని ఏర్పాటు చేసి ఇంత వరకు తీసుకుని వచ్చిన వాడిని,,జనసేనపై నమ్మకంతో గెలిపించండి,జనసేన ఖచ్చితంగా రాష్ట్రంను అర్ధికంగా అభివృద్దిలో నడిపిస్తుందని హామీ ఇచ్చారు..వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించి,,ఎదిరించే ధైర్యం లేకుంటే మనుగడ వుండదన్నారు.. జనసేనకు ఓర్పు వుంది..వంద తప్పులను చేసిన భరిస్తాం,సహిస్తాం,,తరువాత తాట తీస్తామంటూ హెచ్చరించారు..అంబేద్కర్ నాకు అదర్శం,,2024 ఎన్నికలకు జనసేన సిద్దంగా వుందని,,ఎన్నికల సమయంలో జనసేన ప్రణాళిక వెల్లడిస్తామన్నారు..

 

Spread the love
venkat seelam

Recent Posts

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

3 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

17 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

23 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

2 days ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

This website uses cookies.